దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) పరామర్శించారు. ఆదివారం ఉదయం మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కే�
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
కంటోన్మెట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) పటాన్చెరూ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడమే మృతిచెందారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనుకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తుచేసుకున�
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు.
దివంగత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం కార్ఖానాలోని గృహలక్ష్మి కాలనీలో నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితతో పాటు కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పా�
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న (G.Sayanna) మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంతాప తీర్మానం ప్రవేశపెట్టా
Cantonment MLA G Sayanna | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Cantonment MLA Sayanna | సికింద్రాబాద్ కంట్మోనెంట్ భారత్ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యుడు సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.