కంటోన్మెంట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బింగి మచ్చెందర్ రావు(95) శుక్రవారం అల్వాల్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మృతిచెందారు. ఆయన సతీమణి పద్మావతి, కుమారుడు రమేశ్కుమార్ గతంలోనే మరణించారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్ష పార్టీల మైండ్ బ్లాక్ అయ్యిందని రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో అభివృద్ధి, సంక్షేమంతో పాటు బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పని చేద్దామని మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డ�
మారేడ్పల్లి : సికింద్రాబాద్ జేబీఎస్ ప్రధాన రహదారిలో స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న ఆదేశాల మేరకు బోయిన్పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ టిఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు.
కంటోన్మెంట్ ప్రాంతాన్ని రాష్ట్ర సర్కారు కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ అన్నారు.