క్యాన్సర్ వ్యాధిని ముందుస్తుగా గుర్తిస్తే పూర్తి స్థాయిలో నివారించవచ్చని, అందుకు ప్రజలు అవగాహన పెంచుకోవాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ త్రినాథ్ నరుకుల్లా అభిప్రాయపడ్డారు. రెనోవా గ్ర�
Chiranjeevi | అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి
క్యాన్సర్పై భయం వద్దు, అవగాహన ఉంటే విజయం మనదే అంటూ... హైటెక్సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్సిటిట్యూట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఆదివారం బైక్ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో 100 మంది మహిళా రైడర్లు పాల్గొని క్�
రోజురోజుకు మారుతున్న జీవనశైలి, రకరకాల కాలుష్యాలు తదితర కారణాలతో క్యాన్సర్ మహమ్మారి ఎవరికైనా సోకే అవకాశం ఉంటుందని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ క్యాన్సర్ నుంచి తప్పించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీ�
‘తాను ధైర్యంగా, మానసికం గా, దృఢంగా ఉండి క్యాన్సర్ను ఎదుర్కొన్నానని సినీనటి గౌతమి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం లో
Cancer awareness | ఆడవాళ్లలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. సెర్వికల్ క్యాన్సర్ (Cervical Cancer) అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో యూకే రాజధాని లండన్లో మహిళల్లో వచ్చే క్యాన్సర్పై అవగాహన కార్
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. పెయింట్ ద సిటీ పింక్ క్యాంపెయిన్ నిర్వహణలో భాగంగా టీహబ్ను ఇలా గుల�
గత మూడు దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు వచ్చాయి. సాంకేతికత అభివృద్ధి చెందింది. ఫలితంగా, క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అలా అని, నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు.