ముడా కుంభకోణం నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిద్ధరామయ్యను తప్పిస్తే తనను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్న మంత్రి సతీశ్
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర నాయకత్వాన్ని తాము ఎంతమాత్రం ఒప్పుకోబోమని మాజీ మంత్రి, గోకక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి స్పష్టం చేశారు. విజయేంద్ర పార్టీలో జూనియరే కాక, అవినీతిపరుడన్న ముద్ర
MUDA Scam : ముడా స్కామ్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ అనుమతించిన క్రమంలో సిద్ధరామయ్య సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కర్నాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు.
సొంత పార్టీపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.
కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (Yediyurappa) కుమారుడు బీవై విజయేంద్రను రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించడం పట్ల ఆ పార్టీ ఎంపీ రమేష్ జగజినగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.