సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో హైడ్రామా చోటుచేసుకుంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజ
‘హలో..పదిహేను రోజుల క్రితం కొనుగోలు కేంద్రంలో మీరు విక్రయించిన సోయా బాగోలేదట.. అవి పై నుంచి వాపస్ వచ్చినయ్.. వెంటనే కేంద్రానికి వచ్చి తీసుకెళ్లండి..’ అంటూ నిర్వాహ కుల నుంచి ఫోన్లు రావడంతో రైతులు కంగుతిన్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ సక్రమంగా జరగడం లేదంటూ నిరసన చేపట్టారు.
కొనుగోలు కేంద్రంలో తరుగుపేరిట చేస్తున్న దోపిడీని నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేశారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని, హమాలీలు, లారీ డ్�
వారం రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ ధాన్యాన్ని ఆరపెడుతూ మరో రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
నానా కాష్టాలు పడి పండించిన వడ్లను ఎన్నో ఆశలతో అమ్ముకుందామని తెస్తే కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యంపై రైతుల్లో కోపం కట్టలు తెంచుకుంటున్నది. ధాన్యం తెచ్చి పది, పదిహేను రోజులైనా కొంటలేరని, కాంటా అయ�
ఖమ్మం జిల్లా వ్యవసాయానికి హబ్గా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో విస్తారంగా పంటలు పండుతున్నాయని అన్నారు.