రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్(https://registration.telangana.gov.in) పనిచేయక పోవడంతో క్రయ విక్రయ దారులు రిజిస్ట్రేషన్ కార్యాలంలో నిరీక్షిస్తున్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్స్ కోసం, ఇతర అవసరాల కోసం రిజిస్ట్రే�
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది.
రిజిస్ట్రేషన్ శాఖా సర్వర్ డౌన్ కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, అది వారాలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమ వారానికి స్లాట్లు బుక్ చేసుకున్న క్రయవిక