రాష్ట్రంలో కొత్తగా రెండు డిపోలు, ఆరు బస్స్టేషన్ల నిర్మాణంతోపాటు పలు బస్స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ బస్భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. ప�
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బుధవారం ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు బీడీ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్) టీమ్ అధికారులు వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్�
పదో తరగతి పరీక్షలు ముగిశాయి. సెలవులు కూడా రావడంతో విద్యార్థులు తమ ఊళ్లకు పయనమయ్యారు. శనివారం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో హనుమకొండ బస్స్టేషన్ కిక్కిరిసింది.
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ సరఫరా ఉండదు. రాష్ట్రం అంధకారం అవుతుంది’ అని నాటి సమైక్య పాలకులు చేసిన దురహంకార వ్యాఖ్యలకు చెంపపెట్టులా నేడు తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని రకాల బస్ స్టేషన్లను అభివృద్ధి చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. నగరంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందన్నారు.
హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో బస్ స్టేషన్లలో పరస్పర సదుపాయాల ఏర్పాట్లపై టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బి�
త్వరలో బస్టాండ్లలో విక్రయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ట�