రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణంగా పేరుగాంచిన కరీంనగర్ బస్టేషన్ భద్రత డొల్లగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో కొంతకాలంగా దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.
mass shooting in Israel | ఇజ్రాయెల్లోని బస్ స్టేషన్ వద్ద భారీగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉగ్రవాదిగా భావిస్తున్న ఆ వ్యక్తి పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు. ఇజ్రాయెల్లోని బీర్షెబా స�
విద్యా సంస్థలకు ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. దీంతో హాస్టల్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం నుంచి ఇంటిబాట పట్టారు. మరోవైపు వరుస సెలవులతో ప్రజలు కూడా స్వగ్రామాలకు వెళ్లేందుక�
తూర్పు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్
తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లకు మహర్దశ వచ్చింది. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కృషితో తాండూరు పట్టణంలో ఎన్హెచ్ఏ కింద విడుదలైన రూ.23 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. రోడ్డు వెడల్పు, ఇరువైపులా తారు రోడ్డ�
కరీంనగర్ జోన్ పరిధిలోని నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్ మేనేజర్లతో శనివారం జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి హరీష్ రావు | సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.