Sabarimala Pilgrims | కేరళ రాష్ట్రం కొట్టాయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమలకు అయ్యప్ప భక్తులతో (Sabarimala Pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది (bus overturns).
Road Accident | ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో సుమారు 20 మందికి పైగా గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన ప్రైవేటు బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్నగర్ బయలుదేరింది.
పాతబస్తీ మాదన్నపేట నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి బయలుదేరిన అయ్యప్పస్వాములు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. కేరళ పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్రోడ్పై బస్సు బోల్తా పడడంతో డ్రైవ�
Bus Overturns | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోండియా (Gondia) జిల్లాలోని కొహ్మారా స్టేట్ హైవేపై శుక్రవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది (Bus Overturns).
Bus Overturns | ఇరాన్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ నుంచి యాత్రికులతో (Pakistani pilgrims) వెళ్తున్న బస్సు బోల్తా పడింది (Bus Overturns).
Road Accident | పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ
Bus Overturns | ఖమ్మంలో పెళ్లి బస్సు బోల్తా.. 23 మందికి గాయాలు | ఖమ్మం జిల్లాలో ప్రమాదవశాత్తు పెళ్లి బస్సు బోల్తా పడింది. కూసుమంచి మండలం సీతారాపురం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదంలో 23 మందికి గాయా�