TGSRTC | రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, విస్తరణకు టీజీఎస్ఆర్టీసీ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు
అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. సఖి డిపో పేరున ఏర్పాటు చేసిన సరోజినీనగర్ డిపోను రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ శనివారం ప్రారంభించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో ఓ ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా వీల్రాడ్డు విరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షి షా, ఆర్టీసీ డీఎం సుధ, అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆ�
చెన్నూర్ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరబోతున్నది. చెన్నూర్లో బస్ డిపో కావాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. విప్ బాల్క సుమన్ చొరవతో ప్రభుత్వం చెన్నూర్కు బస్డిపో మంజూరు చేసింది.
తూప్రాన్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. అందుకనుగుణంగా ప్రభుత్వ స్థలం కూడా అందుబాటులో ఉండటంతో ప్రజల సౌకర్యార్థం బస్డిపో ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రతిపాదనలు పంప�
సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహాయ సహకారాలతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ బస్సు డిపో అందుబాటులోకి రానున్నది. 1998లో ఐదు ఎకరాల స్థలంలో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన