Crime news | ఓ మహిళను మాట్లాడుదాం రమ్మని పిలిచి, ఆపై ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఫరూఖాబాద్ (Farukhabad) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
PM's wife died | నేపాల్ (Nepal) లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. తొలిరోజు నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
సాధారణంగా 60 శాతం కాలిన గాయాలకు గురైన వ్యక్తులు ప్రాణాలతో బయటపడటం చాలా అరుదు. అందులో వారు కోలుకోవడానికి కనీసం 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది. కానీ 60 శాతం కాలిన గాయాలకు గురైన వ్యక్తికి కొలాజిన్ షీట్స్ (వన్
న్యూఢిల్లీ : పెండ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో 21 ఏండ్ల యువతిపై ఆమె బావ యాసిడ్తో దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితుడు చాలాకాలంగా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ�
సిలిండర్| దేశ రాజధాని ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో నలుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాజధానిలో షాహ్దారా ప్రాంతం ఫార్ష బజార్లో ఉన్న ఓ ఇంట్లో మంగళవారం