PM Modi | ఏపీ ప్రజల ప్రేమ, అభిమానానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
Pharma | దేశ ఔషధ రాజధానిగా, లైఫ్సైన్సెస్ హబ్గా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి రానున్న రోజుల్లో మసకబారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్మా, లైఫ్సైన్సెస్ పెట్టుబడుల విషయంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి తీవ�
కేంద్రంలోని ‘ఎన్పీఏ’ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీ య ప్రయోజనాలే ముఖ్యం కావడం విచారకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారా వు అన్నారు.
Minister KTR | కేంద్రమంత్రి అబద్ధాలతో పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిపై లోక్సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలన్నారు.
MP Nama Nageshwar Rao | హైదరాబాద్లో బల్క్ డ్రగ్స్ పార్క్ను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిందని, అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత
తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని ఎంత కోరినా కేంద్రం స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్