All party meet: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నది. ఈ మేరకు అన్ని పార్టీలకు సమాచారం చేరవేస్తున్నది. జనవరి 31 మధ్యాహ్నం
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మల రెండు విడుతలుగా సమావేశాలు.. ఏప్రిల్ 8న ముగింపు న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు పార్లమెంట్ ఉభయసభల�
Parliament Budget sessions | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలూ జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో
AP Assembly Sessions | వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సెప్టెంబర్ మూడో వారంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
అస్త్రశస్ర్తాలతో అధికార, ప్రతిపక్షాలు సిద్ధం.. చర్చకు రానున్న పెట్రో ధరల పెంపు, కరోనా నియంత్రణ అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రధాని మోదీ సాగు చట్టాలపై పార్లమెంటు వద్ద రైతుల నిరసన న్యూఢిల్లీ, జూలై 18: పార్లమ�
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి కారును పార్కింగ్ చేస్తుండగా ఈ ప్
హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆసరా పింఛన్లు,
హైదరాబాద్ : తెలంగాణ వార్షిక బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ కాపీని మంత్రి చదివి వినిపిస్తున్నారు. -రాష్ట్ర బడ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు -రెవెన్యూ వ్య
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రసంగిచనున్నా�
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు పై ప్రతిపక్షాలు నిలదీత పెట్రోపై పన్నులతో 459% పెరిగిన ఆదాయం గ్యాస్ ధర ఏడేండ్లలో రెట్టింపు: మంత్రి ప్రధాన్ న్యూఢిల్లీ: రెండో విడుత బడ్జెట్ సమావేశాలు సోమవారం వా�
చండీగఢ్: పంజాబ్లోని ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ శుక్రవారం సమావేశమైంది. సీఎం అమరీందర్ స�