ఉమ్మడి జిల్లాకు మరింత ప్రయోజనం 36 వేల మంది ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం రుణమాఫీతో 5లక్షల మందికిపైగా ప్రయోజనం 57 ఏండ్లకే ఆసరాతో అదనంగా 70వేల మందికి ప్రయోజనం 25వేల మంది నేతన్నలకు రూ.5లక్షల బీమా పథకం ఆస్పత్రుల్�
AP assembly | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Telangana Assembly: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ సయ్యద్ అమీనుల్ ఉన్నతాధికారులతో సమీక్షా సమా
Budget session | ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు (Budget session) ముహుర్తం ఖరారయింది. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పేదలకు, రైతుల కోసం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తామనే విషయం ప్రస్తావించ�
Budget2022 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala sitharaman ) మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ( Union Budget )ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె.. వచ్చే 25 ఏండ�
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు. మహమ్మారి సమయంలో కే�
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి రెండు రోజులు జీరో అవర్ ఉండదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 31వ తేదీన ఉభయసభలను ఉద్దే�
Congress Strategy Meet: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటెజీ గ్రూప్ సమావేశమైంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
Congress : రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కీలక భేటీ నిర్వహించనుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్