Mallikharjun Kharge | దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో దేశం ఆర్థ
Economic Survey 2022-23 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపద�
President Murmu in Parliament: అవినీతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గరీబ్ కళ్యాణ్ స్కీమ్ను ప్రపంచ దేశాలు హర్షిస్
All-party meeting | ఈ నెల 30న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అన్ని పార్టీలతో ఈ నెల 30న సమావేశం కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు అన్ని పార్
Budget session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి. సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్6న
Parliament | పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 8వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే గురువారం వాయిదా పడే అవకాశం ఉన్నది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు విడుతలుగా నిర్వహించిన విషయం తెలిసిందే. సమావేశాలు జనవరి 31న ప్రారంభం కాగా
Nirmala Sitharaman | లోక్సభ కార్యకలాపాలు ప్రారంభంకాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2022-23కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమ్ముకశ్మీర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
Assembly | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజుకు చేరాయి. శుక్రవారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరుగనుంది. వ్యవసాయం, సహకారం, పశుసంవర్ధక శాఖ పద్దులపై సభ్యులు చర్చించనున్నారు.
న్యూఢిల్లీ : ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభ, రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఉభయ సభలు రెండు విడుతల్లో మొద
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల తొలి రోజున సభలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. దీంత�
నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు నిధులు 61 మార్చురీల ఆధునీకరణ.. హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 94 దవాఖానలు 18 దవాఖానల్లో రోగుల సహాయకులకు ఉచిత భోజనం సిటీబ్యూరో, మార్చి 7(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ�