తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాగార్జునసాగర్లో తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్టు బౌద్ధ ధర్మ ప్రతి రూపమని రాష్ట్ర పర్యాటక, సాంసృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్లో నిర్మించిన ‘బుద్ధవనం ప్రాజెక్టు’కు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, బుద్ధవనం ప్
Buddha vanam | లడఖ్లో మహా బోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం, నాగార్జునసాగర్లో నిర్మించిన ప్రపంచస్థాయి బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్- బుద్ధవనం పై �
బౌద్ధ దార్శనికుడు, రెండో బుద్ధుడిగా పేరొందిన ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల విజయపురి. ఇప్పుడున్న నాగార్జునసాగర్ ప్రాంతం. ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ మార్మోగుతూ, ఆగ్నేయాసియా దేశాలకు బౌద్ధమతాన్ని విస్త
ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ విశిష్ట అతిథిగా మంత్రి జగదీశ్వర్రెడ్డి ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్ష హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఆసియా ఖండంలోనే అతిపెద్దగా నాగార్జునసాగర్లో 274 ఎకరాల
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్లో బుద్ధవనం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మాణం పూర్తి చేశామని, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రార�
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టు పూర్తి అయిందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కొవిడ్-19 తగ్గుముఖం అనం�