ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్లో బెర్తులు దక్కించుకున్న భారత రెజ్లర్లు..ఈ మెగా ఈవెంట్కు ముందు అంతర్జాతీయ స్థాయిలో మరో కఠిన సవాల్కు సిద్ధమయ్యారు. గురువారం నుంచి హంగేరి వేదికగా బుడాపెస్ట్ ర్యాంకి�
Budapest | స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిక్ నుంచి బుడాపెస్ట్ వరకు రైలు మార్గంలో సాగిన మా ప్రయాణం.. దారిపొడవునా మంచుదుప్పటి కప్పుకొన్న యూరప్ పట్టణాలను, పల్లెలనూ దాటుకుంటూ హంగరీ రాజధానికి చేరుకుంది. ఆ వారసత్
ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశం తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ చివరికొచ్చేసిందని హంగేరిలోని భారత ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంబ
Ukraine | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు
Ukraine | యుద్ధభూమి ఉక్రెయిన్లో (Ukraine) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి చేరాయి.
బుదాపెస్ట్: ఉచితంగా లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులను తరలిస్తామని హంగేరికి చెందిన విజ్ ఎయిర్ సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని ఆ విమానయాన సంస్థ పోస్టు చేసింది. స్వల్ప దూర�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవాస భారతీయులు, విద్యార్థులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన�