రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివ�
గిరిజనాభ్యుదయానికి చేయూతనిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ప్రశంసించారు. పోడు భూములకు పట్టాలు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతం వరకు పె
సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శనంగా నిలుస్తున్నదని, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని నాగారంలో నర్సంపేట ఎమ్మెల్�
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.8.01కోట్లతో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ప్రారంభించా�
భువనగిరి మున్సిపాలిటీ పురోగతిలో పరుగులు పెడుతున్నది. ఇప్పటి వరకు రూ.52 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. పట్టణంలో రూ.18 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి.