కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉండాలని, పిల్లలకు మంచి చదువు చెప్పించాలని రోజుకూలీకి వెళ్తున్న కష్టజీవులపైకి మృత్యుశకటం దూసుకువచ్చింది. పనికి వెళ్తున్న ఆటోను ఢీకొట్టి నలుగురు మహిళా కూలీలను బలితీ�
విధి నిర్వహణలో ఉన్న చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గొత్తికోయలు(వలస ఆదివాసీలు) కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్యచేశారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండా�
రైల్వే ట్రాక్ పనుల్లో మునిగిపోయిన కూలీలపైకి రాజధాని ఎక్స్ప్రెస్ వాయువేగంతో దూసుకొచ్చింది. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలను తీసుకెళ్లింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసి ఆ కుటుంబాలు రోదించిన తీరు
వారిద్దరు ప్రాణ స్నేహితులు.. ఎటు వెళ్లినా కలిసే వెళ్లేవారు. చివరకు మృత్యువులోనూ కలిసేపోయారు. ఆదివారం అ ర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల
పంజాబ్లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్�