రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సులలో అడ్మిషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెనుక దళిత సామాజికవర్గం ఉందని, ఆయన్ను గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని తాటికొం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ విమర్శించారు. ఈ నెల 18 నుంచి ఈ సమావేశాలన
రేవంత్రెడ్డి ద మ్ముంటే తన మీద పోటీ చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ ఆర్మూర్లో పోటీ చేస్తాడని ఆయన చెంచాగాళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ము
రాత్రిపూట మూడు గంటల కరెంటు ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్లీ అవసరమా? అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రైతులను ప్రశ్నించారు. రేవంత్రెడ్డి మాటలపై ఆలోచన చేయాలని రైతులకు సూచించారు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది 12 కోట్ల పనిదినాలు మంజూరు అయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. సచివాలయంలో ఉపాధిహామీ పథకం, పంచాయతీరాజ్శ
ప్రతి నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులు, చేతి వృత్తిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని, ప�
నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. తమ కుటుంబాల కంటే రాష్ట్ర ఏర్పాటే తమకు ఎక్కువంటూ బలిదానం చేశారు. ఉద్యమ సమయంలో వీరి త్యాగాలను కండ్లారా చూసి చలించిపోయిన కేసీఆర్, అమరుల కుటుంబాలను ఆదుక�