కాంగ్రెస్ మెడలు వంచాలంటే ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని, అలాంటి అంకుశంలో పదునైన మొనదేలినటువంటి అంకుశం చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం చేవెళ�
సంగారెడ్డి జిల్లా కేంద్రం ప్రజలు ఎదురుచూస్తున్న మెట్రోరైలు సౌకర్యం రెండు దశల్లో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చుక్..చుక్ రైలుకు శ్రీకారం చుట్టన�
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకకు వస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉండగా దుబ్బాకలో జరిగే ప్రజ�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సంపద పెంచినం. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచినం. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలు, రైతులకు మేలు జరుగుతుంది.పొరపాటున కాంగ్రెస్కు అవకాశమిస్తే మళ్లీ గోసపడుడేనని సీఎం కేస
కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు వేలాదిగా తరలిరాగా, సభా ప్�
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కర్మ, కర్త, క్రియ కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.ఆర్మూర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ అడిగింది, అడగనిది కూడా
హుజూర్నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ హోరెత్తింది. సభా ప్రాంగణంతోపాటు ఎటు చూసినా కనుచూపు మేరలో జన ప్రభంజనం కనిపించింది.