CM KCR | ఆసిఫాబాద్, కాగజ్నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆరె, మాలి కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆ
CM KCR | ఆసిఫాబాద్ జిల్లా కావడంతోనే.. మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలతో హాస్పిటల్ కూడా వచ్చిందని, దాంతో మన్యం బిడ్డలకు మంచి జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో
CM KCR | గతంలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు, ఆ రైతులకు ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోయేటోళ్లు అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా..? భూమి
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Peddapalli, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Peddapalli, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Peddapalli,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Manthani, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Manthani, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Manthani
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Chennur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Chennur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Chennur,
‘ఎర్ర కోటలో ‘గులాబీజెండా’ పాగా వేసింది. గులాబీ వాసనలను గుబాళిస్తూ వెనుకబడ్డ ప్రాంతం నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు పోరాటాలు, ఉద్యమాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం �
సంస్కారం తప్పి మాట్లాడితే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవా�
ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు.. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాగార్డెన�
సీఎం కేసీఆర్ పర్యటన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. సోమవారం మూడు జిల్లాలు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించిన అధినేతకు నీరాజనం పలికారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట సభలు గ్రాం�
కాంగ్రెస్ చెప్పేవి ఆరు గ్యారెంటీ హామీలు కావని.. నూరు అబద్ధాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు. ప్రజాక్షేత్రంలో గెలువలేకనే ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్న
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు పర్వం ఊపందుకున్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నేరుగా నామినేషన్లు దాఖలు చేయకపోయినా వారి అనుచరులు, పార్టీ నేతలు అభ్యర్థుల తరఫున మంగళ
నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ అనేక మాటలు మాట్లాడారని, షాదీముబారక్ తప్పా మైనార్టీలకు చేసిందేమిటీ అని అంటున్నారని తెలంగాణ ప్రభుత్వం మై నార్టీలకు ఎంతో చేసిందని ఎమ్మెల్సీ కల్వక�