దీక్షా దివస్ ఆర్తి, స్ఫూర్తిని రగిలించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, తద్వారా రాష్ట్ర సా ధనకు దారితీసిన రోజుగా తెలంగాణ చరిత్రలో 29 నవంబర్ 2009కి ప్ర త్యేక స్థానం ఉన్నద
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవడాన
బీఆర్ఎస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి. చివరిరోజున నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సమావేశం సన్నాహక సమావేశం జరగనున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై చర్చ కొనసాగుతుండగానే లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదలై మార్చిలోనే పోలింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో అందరి దృష్టి లోక్సభ ఎన్నికలపై
BRS | బీఆర్ఎస్(BRS) శ్రేణుల్లో ఐక్యతను పెంపొందిస్తూ రాబోయే ఎన్నికల నాటికి కార్యకర్తలను సమయత్తం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) తెలిపారు.
: జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఈనెల 27 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు పార్టీ జిల్లా నాయకత్వం గురువారం తుది జాబితాను విడుదల చేసింది.
BRS Meetings | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ(Development and welfare) కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani) వెల్లడిం�
BRS Party | రాబోయే 3, 4 నెలల పాటు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ( BRS Party )నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) 33 జిల్లాలకు ప్రత్యేక బృందాలను ప్రకటించా