తన భర్త సర్దార్ బలవన్మరణానికి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీనే కారణమని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సర్దార్ భార్య సమీనాయాస్మీన్ ఆరోపించారు. సర్దార్ ప్రాణాలు తీసుకోవడా
బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ మృతిపై న్యాయ వి జరపాలని ఆ పార్టీ నాయకులు బుధవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేశారు. సర్దార్ది ఆత్మహత్య కాదనీ.. అది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత హత్య �
తనకు అత్యంత సన్నిహితుడు, బీఆర్ఎస్ కీలక నేత సర్దార్ ఆత్మహత్య ఘటన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను కలిచి వేసింది.. ఆ ప్రాంతపు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఒత్తిళ్లను తట్టుకోలేక
బోరబండలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్తో కలిసి కృష్ణారావు సర్దార్ కుటుంబానికి ధైర్యం చెప్పా�
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరిగింది. బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ చనిపోయాడని, అతడి మృతికి కారణమైన బాబా ఫసియుద్దీన్ను సస్ప�
జనంలో ఉన్నప్పుడు ఏకధాటిగా నీతులు వల్లించటం.. తెర వెనుక బూతుల పురాణం.. ఇదీ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అసలు రూపం. డివిజన్ లోని మైనార్టీలు, దళిత సామాజిక జనంలో ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయతను ప్రదర్శించ