బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్రంలోని బీజేపీని కాంగ్రెస్కు బీ టీమ్గా మార్చేశారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు, బండి సంజయ్కు నక�
ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కపట ప్రేమను కనబరుస్తున్నదని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. గతంలో సీసీ�
జైహింద్ యాత్రలో సీఎం రేవంత్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సైన్యాన్ని రా�
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలపై నిత్యం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టే కుట్రలో భాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు పెట్టారని బీఆర్ఎస్ రాష్ట్ర అధికా
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదని బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక
బీఆర్ఎస్ దోపిడీ చేసిందన్న ప్రధాని మోదీ.. మరి తమ పార్టీ ఎంపీలనే ఎలా బీజేపీలోకి చేర్చుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగక