రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులంటే భయమని, ఉగాది పండుగ రోజున విద్యార్థులను అరెస్ట్ చేయడమంటే కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. 400 రోజులు దాటినా ఎందుకు అమలు చేయడంలేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్మారేడ్పల్లిలోని నివాసం వద్ద బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 49మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఆ పిల్లల చావుల పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ నిలదీశారు. విద్యార్థుల తల్లుల గర్భశోకానికి కార
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత లోక్సభ నియోజకవర్గం మహబూబ్నగర్లో బీజేపీని గెలిపించడానికి అవయవదానం చేశారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు, విప్ల నియోజకవర్గాల్లో గ�