కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనలో ఉద్యోగులను అన్నిరకాలుగా మోసం చేసిందని, ఇచ్చిన ఏ ఒక హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చిందని బీఆర్ఎస్ నేత జీ దేవీప్రసాద్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధ పాలనేనా అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నాయకుడిగా మాజీమంత్రి హరీశ్రావు ప్రజాసమస్యల గురించి మాట్లాడితే, ఆ అంశాలను పక్కదోవ పట్టించేలా మంత్రి శ్రీధర్బాబు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించ�
బడేభాయ్ చోటేభాయ్ కుమ్మకయ్యారా? అందుకే రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్ చిత్రాన్ని తొలగిస్తున్నారా? అని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ నిలదీశారు. ఈ అంశంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించ
ఉద్యోగుల డీఏ అంశంపై శనివారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెకపెట్టడం సరికాదని హితవు చ�
శనివారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగుల డీఏ అంశంపై నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెకపెట్టడం సరికాదని హిత�