యాభైఏండ్లు పాలించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ను ఆసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాతరేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిదన�
సూర్యాపేటను అన్ని విధాలా అభివృద్ధి చేసిన మంత్రి జగదీశ్రెడ్డి వెంటే సూర్యాపేట ప్రజలు ఉన్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమక్షంలో పెన్�
‘సీఎం కేసీఆరే మా భరోసా. ఆయనపైనే మాకు విశ్వాసం. ప్రజలకు గులాబీ దళపతే శ్రీరామరక్ష. కేసీఆర్ సార్
సారథ్యంలో హ్యాట్రిక్ విజయం పక్కా. ఆదివారం ఆలేరులో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుత
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జయశ్రీ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస�
మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు అసహాయుల వైపు నిలిచారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లను గరిష్ఠ మొత్తంలో అందిస్తున్న బీఆర్ఎస్ సర్కారు మూడోసా
వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని రాష్ట్ర అట వీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి అన్నారు. పొన్కల్ను నూతన మండలంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ మండల పరిధిలో వచ్�
‘కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కథానాయకులు.. వచ్చే ఎన్నికల్లో అద్భుత మెజార్టీ వచ్చేలా అందరూ సమష్టిగా కృషి చేయాలి’. అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. రాయికోడ్ మండల కేంద్రంలో గురువారం న
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో రాష్ట్రంలోకెల్లా ఖమ్మం జిల్లానే అగ్రస్థానంలో ఉన్నదని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మధిర అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ వచ్చాక ఖమ్మంతో సమానంగా మధి�