సింగిల్ విండో మాజీ చైర్మన్ గంప వీరయ్య స్వగ్రామం బొమ్మనపల్లిలో గుండెపోటుతో మృతి చెందడం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని హుస్నాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి అన్నారు
పార్టీకి వెన్నంటి ఉన్నవారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నందినగర్లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌ�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ నాయకుల చేతగానితనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో జమ్మికుంట మండలంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో ప్రచారంలో బీఆర్ఎస్ జోరు పెంచింది. పట్టణంలో ఇంటింటికీ వెళ్తున్న గులాబీ పార్టీ క్యాడర్, తమ ప్రభుత్వం పదే�
మరిచిపోయి కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటెయ్యొద్దని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డితోపాట�
బీఆర్ఎస్ జెండా పండుగ, నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సభలను పురస్కరించుకుని వాడవాడనా పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ జెండాల ఆవిష్కరణ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు జెండా గద్దెలను సిద్ధం చేశారు. గతంలో నిర్మ
దేశంలో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి అన్నదాతలంతా సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ