భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా తాము చేపట్టిన పోరాటాన్ని వీడేది లేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మరోసారి స్పష్టం చేసింది.
సుదీర్ఘ భారత ఒలింపిక్ చరిత్రలో మనదేశానికి వ్యక్తిగత విభాగంలో వచ్చిన తొలి పతకం రెజ్లింగ్దే. 1952లో హెల్సింకి(ఫిన్లాండ్) ఒలింపిక్స్లో రెజ్లర్ కేడీ జాదవ్ కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత మళ్
మహిళా రైజర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తన పాఠశాల చదువు గురించి అసలు విషయం బయటపెట్టారు.
Brijbhushan Singh | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేయగా.. ఇప్పటికే ఆయనపై ఎఫ్ఐఆర్ న
రాంచీ: కోపంతో ఊగిపోతూ స్టేజీపైనే యువ రెజ్లర్పై చేయి చేసుకున్నారు బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్. బీహార్లోని రాంచీలో జరుగుతున్న అండర్-15 జాతీయ రెజ్�
MP Brijbhushan: యువ రెజ్లర్ను చెంపదెబ్బలు కొడుతూ భారతీయ జనతాపార్టీకి చెందిన ఓ ఎంపీ కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జార్ఖండ్ రాజధాని