గోండా: మహిళా రైజర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తన పాఠశాల చదువు గురించి అసలు విషయం బయటపెట్టారు.
ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఓ పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాను 8వ తరగతి మూడుసార్లు ఫెయిల్ అయ్యానని, ్ల మోసం చేసి, కాపీ కొట్టి ఎలాగొలా పాసైనా, ఇంగ్లిష్ పరీక్ష తనకు అడ్డంకిగా మారిందన్నారు. ఇంగ్లిష్ పేపర్ను రాయాలంటూ తోటి విద్యార్థిని బెదిరించటాన్ని ఘనకార్యంగా చిన్నారులకు చెప్పుకున్నారు.