Jogulamba | అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జోగుళాంబ ఆలయంలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వసంత పంచమి 6వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.
అమరావతి: రేపటి నుంచి దేవుని కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించ నున్నారు. కరోనా నిబంధనల నడుమ నిర�
తిరుపతి: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి3వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21వ తే
జనవరి 13 నుంచి 18 వరకు యాదాద్రి, డిసెంబర్ 23 : యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాలను జనవరి 13 నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత గురువారం ఒక ప్రకటనలో త
మంత్రి నిరంజన్రెడ్డి | దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలంపూర్ జోగులాంబ ఆలయాలను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫ
Corona effect | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను
తిరుపతి, మే 23: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించ�
ప్రారంభమైన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
కొమురవెల్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే కొమురవెల్లి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించ�
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి జగన్మోహిని అలంకార సేవ నిర్వహించారు. ఇవాళ రాత్రి లక్�