Viprahitha Brahmin Sadan | సాంస్కృతిక, సామాజిక, వైదికపరమైన కార్యక్రమాలతోపాటు బ్రాహ్మణ సమాజ హిత కార్యకలాపాల కోసం సకల సౌకర్యాలతో విప్రహిత బ్రాహ్మణ సదనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
2019 జనవరి మూడోవారం. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మహా చండీయాగం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమది. చండీయాగం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కొందరు బ్రాహ్మణ పండితులతో కలిసి హైదర
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు వరాల జల్లు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్లా �
యజ్ఞయాగాదులు, దేవాలయాల నిర్మాణాలతో సనాతన ధర్మాన్ని కాపాడుతూనే అన్ని మతాలను గౌరవించే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయా మతాలు, వర్గాలకు వందల కోట్లు వెచ్చిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో బ్రాహ్మణ సదనం ప్రారంభోత�
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు
CM KCR | అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్ద�
హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్ను ఈ నెల 31న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణకే గర్వకారణమైన మహాభాష్య కర్త, మహామహోపాధ్యాయ కొలిచాల మల్లినాథసూర�
ప్రభుత్వం రూ.12 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్ను ఈ నెల 31న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గోపన్పల్లిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ సదన్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం ఈ నె�
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనం ప్రారంభానికి ముస్తా బైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 31న ఈ భవనాన్ని ప్రారంభిస్తారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు �
విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, గోపన్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభానికి సిద్ధమైంది.