రక్తాన్ని కృతిమంగా తయారు చేయలేమని, ఒకరి ద్వారా మాత్రమే సేకరించగలమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ అన్నారు. అందుకే దాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెల్లంపల్లి బ�
బ్రహ్మ కుమారీస్ సంస్థపై సోషల్ మీడియా, యూ ట్యూబ్ వేదికగా వస్తున్న వార్తలు, ఆరోపణల్లో వాస్తవం లేదని తమ సంస్థ సనాతన ధర్మ సంరక్షణకు ఎల్లప్పుడు పాటుపడుతుందని గచ్చిబౌలిలోని ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వ�
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు మంత్రి క్యాంపు కార్యాలయంలో పని చేసే సిబ్బందికి మిఠాయిలు పంచారు. తమ సంస్థ ప్రధా�
హైదరాబాద్ : ఈ విశ్వం మీద నివసిస్తున్న సకల జీవరాశులకు చెట్లే ప్రణవాయువు అని, మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆధ్యా�
భద్రాచలం: బ్రహ్మకుమరీస్ ఆధ్వర్యంలో రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలంలోని ఈ నెల 20న నూతన రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మా�
శేరిలింగంపల్లి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం గచ్చిబౌలిలోని బ్రహ్మాకుమారీస్ శాంతిసరోవర్లో ఘనంగా నిర్వహించారు. పలువురు చిన్నారులు, బ్రహ్మాకుమారీలు ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహాంగా పాల్గొని కృష్ణు