అసలే ఎండాకాలం. మనుషులే కాదు జంతువులు కూడా దాహంతో అల్లాడుతున్నాయి. అలా గుక్కెడు నీటి కోసం పరితపిస్తోన్న ఓ పావురానికి గరిటెతో నీరందించి దాహార్తిని తీర్చాడు ఓ చిన్నోడు. ఎండదెబ్బకు సొమ్మసిల్లి రేకుపై ఉన్న ఓ
మహబూబాబాద్ : నీటితొట్టిలో పడి నాలుగేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని బంచరాయితండాలో ఈ ఘటన జరిగింది. బంచరాయితండాకు చెందిన గుగులోత్ వినోద్ (పిష్ వి
చండీగఢ్ : జన్మ నక్షత్రం రీత్యా ఏర్పడినమాంగల్య దోషాన్ని అధిగమించేందుకు ఓ టీచర్ 13 ఏండ్ల బాలుడిని పెండ్లి చేసుకున్న ఘటన పంజాబ్లోని జలంధర్ పట్టణంలో బస్తీ బవఖేల్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఓ పండితుడు త�
భోపాల్: డబ్బుల విషయంపై ఒక బాలుడ్ని నలుగురు కొట్టడంతోపాటు బలవంతంగా బూట్లు నాకించి సిగరెట్ తాగించారు. దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఈ దారు�