Nalgonda Police | నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్కు గురైన బాలుడిని టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని టూటౌన్ పో�
కాజీపేట పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని అపహరించు కుపోయిన ఘటన శనివారం కలకలం సృష్టించింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకా రం.. వరంగల్ రంగశాయిపేట ప్రాంతానికి చెందిన ఎస్కే మసూ ద్-కౌసర్
మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో కనిపించకుండాపోయిన బాలుడి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీర్పేట దాసరి నారాయణ రావు కాలనీలో నివాసము�
నగరంలోని మాలపల్లికి చెందిన ఏడేండ్ల బాలుడు మహ్మద్ మిహాజ్ కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. జనవరి 30న బాలుడు కిడ్నాప్నకు గురికాగా.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ
Secunderabad | హైదరాబాద్ : సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న దంపతులిద్దరూ మద్యం మత్తులో మునిగారు. దీంతో వారి ఏడు నెలల బాలుడిని గుర్తు తెలియని మహిళ అపహరించింది. బాలుడి ఆచూక
Bhadrachalam | భద్రాచలంలో కిడ్నాప్ అయిన బాలుడిని రాజమహేంద్రవరంలో అమ్మేశారు. ఈ కేసును భద్రాచలం టౌన్ పోలీసులు ఛేదించారు. భద్రాచలం ఏఎస్సీ రోహిత్ రాజ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
Secunderabad | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఏడాది బాలుడిని
హైదరాబాద్ : బాలుడిని దుండగులు అపహరించిన రెండు గంటల్లోనే పోలీసులు రెస్క్యూ చేసి తల్లి ఒడికి తిరిగి చేర్చారు. ఈ ఘటన హైదరాబాద్లో మంగళవారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన దంపతులు కూతురు, కొడుకు(నాలుగు నెల�