స్థానిక సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై ఫైనల్కు దూసుకెళ్లారు. వీరికి తోడు నీతూ గంఘాస్,
గోల్కొండ కేంద్రీయ మహా విద్యాలయం(కేవీ)లో బుధవారం బాక్సింగ్ చాంపియన్షిప్ హోరాహోరీగా సాగింది. మొత్తం 37 మంది విద్యార్థులు పోటీపడుతున్న టోర్నీలో తొమ్మిది బౌట్లు జరిగాయి.
భారత్లో మరో ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది నవంబర్లో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్కు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. దీనికి తోడు ప్రపంచ బాక్సింగ్ కాంగ్రెస్ భేటీ జరుగనుంది.
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల 57కిలోల క్వార్టర్స్ బౌట్లో బరిలోకి దిగిన హుసాముద్దీన్ 0-5 తేడాతో
ఆల్ఇండియా సబ్జూనియర్ బాక్సింగ్ టోర్నీ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కర్ణాటక వేదికగా జరిగిన ఆల్ఇండియా సబ్జూనియర్ జాతీయ బాక్సింగ్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన అనుముల సాయిభార్గవ్రెడ్డి కాంస�
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. ఇటీవలే స్ట్రాంజా స్మారక టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసిన నిఖత్.. ప్రపంచ టోర్నీ ట్రయల్స్లోనూ అదరగొట్టి�
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కొనసాగించారు. పొలాండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో బుధవారం ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. మహిళల విభాగంలో గీ
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. పోలండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఏడుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాలు ఖాయం చే�
న్యూఢిల్లీ: బాక్సింగ్ ప్రియులకు శుభవార్త. భారత్లో తొలిసారి ప్రొఫెషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్నకు వేళైంది. వచ్చే నెల 1న జలంధర్లో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్(డబ్ల్యూబీసీ) ఇండియా చాంపియన్షిప్ జరు
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో గీతిక, పూనమ్, వింకా, అల్ఫియా తారన్నుమ్ సెమీఫైనల్స్ చేరి కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు. 57
టర్కీ బాక్సింగ్ టోర్నీ న్యూఢిల్లీ: ఇస్తాంబుల్(టర్కీ) వేదికగా జరుగుతున్న బోస్పోరస్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన మహిళల 51కిల