శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై దాడులు చేయండి అంటూ వాట్సాప్ వేదికగా తమ కుట్రబుద్ధిని చాటుకున్నాడో బీజేపీ ప్రజాప్రతినిధి. తెలంగాణలో పోలీసులపై దాడులు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూరాబాద్ బ
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లొకేషన్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆ ఎక్సేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను మరో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్ట్ చేసింది. కో-లోకేషన
లైంగికదాడికి గురైన మైనర్ బాధితురాలి వివరాలు బహిరంగ పరిచినందుకు బీజీపే ఎమ్మెల్యే రఘునందన్పై అబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల సామూహిక లైంగికదాడికి గురైన బాధితురాలి ఫొటోలు, వీడియోలు రఘ�
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త మెహుల్ చోక్సీపై ఇవాళ సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్సీఐ) నుంచి 22 కోట్లు తీసుకుని ఎగ్గొట్టినట్లు చ�
చెన్నై: పోలీసులపై చేయిచేసుకున్న ఐదుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. విలంకురిచ్చిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరా�
లక్నో: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఫొటోను ప్రకటనల హోర్డింగ్లపై వినియోగించడం వివాదానికి దారి తీసింది. ఆర్ఎస్ఎస్ జిల్లా చీఫ్ ఫిర్యాదు నేపథ్యంలో యాడ్ ఏజెన్సీ యజమాని�