నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన సుంకరి నరసయ్య, లక్ష్మీల రెండో కుమారుడు హరీశ్ బోన్ క్యాన్సర్తో (Bone Cancer) తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.
Bone Cancer | నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామ వాసి సుంకరి హరీశ్ బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, దాతలను హరీశ్ కోరుతున్నారు.
Bone cancer | ఎముకల క్యాన్సర్(ఆస్టియోసార్కోమా)కు ఇంగ్లండ్కు చెందిన పరిశోధకులు కొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. గాలియం అనే మూలకం ద్వారా క్యాన్సర్ కణాలను 99 శాతం కచ్చితత్వంతో అంతం చేయవచ్చని పేర్కొన్న
క్లినికల్ ట్రయల్స్లో వైద్యు లు ఓ క్యాన్సర్ రోగికి ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది. బ్రిటన్కు చెందిన ఓ 42 ఏండ్ల మహిళను క్యాన్సర్బారి నుంచి బయటపడేసింది. ‘డోస్టర్లిమాబ్' అనే కొత్త డ్రగ్ను �
ఎముకలు మానవ శరీరంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషికి ఆకారాన్ని ఇచ్చేవి ఎముకలే. మనిషి ఎత్తు, బరువును నిర్ణయిస్తాయి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, మూత్రపిండాలు తదితర ప్రధాన అవయవాలక�
క్యాన్సర్ అత్యంత సాధారణ రకాల్లో బోన్ క్యాన్సర్ ఒకటి. ఎముకల్లో అసాధారణ కణాలు నియంత్రణ లేకుండా పెరిగినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. ఇది సాధారణంగా పెల్విస్ లేదా చేతులు, కాళ్లల్లో పొడవాటి ఎముకలను ప్రభ�
Tamil Nadu | బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ 14 ఏండ్ల అబ్బాయికి ఓవర్ డోస్లో ఇంజక్షన్లు ఇచ్చి చంపేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెరియాసామి అనే వ్యక్