చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ సభలను గురువారం గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆధారంగా పోటీ�
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామస్తులు
రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు బొమ్మనపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 685 లో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశ�
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గంగిశెట్టి మధుర మ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం 62 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల 1989-90 పదో తరగతి కి చెందిన 40 మంది పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత పాఠశాలలో ఒకే వేదికపై కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సో�
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బుధ వారం రాత్రి రెండు చోట్ల దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామంలోని కనపర్తి రవీంద్ర చారి గోల్డ్ స్మిత్ షాపులో బుధవారం రాత్రి 11 గంటల వరకు ఉండి ఇంటికి వెళ్ల�
గ్రామంలో పారిశుధ్యంకు ఆదర్శంగా ఉండాల్సిన గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో అపరిశుభ్రత చోటుచేసుకుంది. మండలంలోని బొమ్మనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో బాలవికాస కేంద్రం ఆధ్వర్యంలో తాగునీటి శుద్ధి కేం�
మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఐకేపీ (సెర్ప్) ధాన్యం కొనుగోలు కేంద్రానికి 685 సర్వే భూమిని ప్రభుత్వం కేటాయింపును దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శనివారం ఆ భూమిని పరిశీలించారు. రైతులకు ప్రయోజ�
బొమ్మనపల్లి వద్ద ఇల్లెందు నియోజకవర్గంలోకి ప్రవేశించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు.