తల్లిని చంపేసి, శరీర భాగాలను తినేసిన వ్యక్తికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఇది నరమాంస భక్షణకు సంబంధించిన కేసు అని పేర్కొంది. దోషి సునీల్ కుచ్కోరవి 2017 ఆగస్ట్
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖాకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి బెయిల్ ఉత్తర్వుల అమలుపై ఆరు వ�
Bombay HC | దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగానే ముంబైలో కూడా క్రమంగా వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ముంబై వాసులకు కీలక హెచ్చరిక చేసింది. దీపావళికి ఎడాపెడా పటాకులు కాల్చి నగర వాతావరణాన్ని ఢిల�
ముంబై: మాజీ ప్రియుడి న్యూడ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో మహిళ పోస్ట్ చేసింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే కింది కోర్టుతోపాటు హైక�
ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు పర్మినెంట్ మెడికల్ బెయిల్ను ఎందుకు మంజూరు చేయకూడదో చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. అన�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ నెల 28న తలపెట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ), ముంబై పోలీసులు, ఇతరులకు వ్యతిరేకంగా ముంబై కాంగ్రెస�
పీఎం కేర్ నిధులతో కొనుగోలు చేసిన వాటిపై బాంబే హైకోర్టు స్పష్టీకరణ ముంబై, జూన్ 3: పీఎం కేర్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన వెంటిలేటర్లు పనిచేయకుండా ఎవరైనా కరోనా రోగి మరణిస్తే ఆ బాధ్యత కేంద్రానిదేనని బాంబే