బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,218 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణగ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం �
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,036 కోట్ల నికర లాభాన్ని గడించింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం, మొం
ప్రభుత్వరంగ బ్యాంకులు రుణ వితరణలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో గత త్రైమాసికానికిగాను రూ.920 కోట్ల నికర లాభాన్ని గడిం�
ప్రభుత్వరంగ బ్యాంకులు మళ్లీ వడ్డీరేట్ల పెంపును ప్రారంభించాయి. ఇప్పటికే వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణ గ్రహీతలకు పీఎస్బీలు షాకిచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ
పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.7గా నమోదైంది. లార్డ్ హోవ్ ఐలాండ్కు సునామీ ప్రమాదం పొంచి ఉందని ఆస్ట్రేలియాకు చెందిన బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ (బీ�
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.840 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.355 కోట్ల కంటే రెండింతలు పె�
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ రుణ వితరణలో 21.67 శాతం వృద్ధిని కనబరిచింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) మరో ఘనత సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ప్రభుత్వరంగ బ్యాంకుల రుణ వితరణలో బీవోఎంకు తొలి స్థానం వరించి�