ముంబై : ఈ వీకెండ్లో బాలీవుడ్ భామ నోరా ఫతేహి రెడ్ డ్రెస్లో ముంబై జనాల మతి పోగొట్టింది. మోకాళ్లపైకి ఉన్న ఈ రెడ్ డ్రెస్తో పాటు రూ ౩ లక్షల ఖరీదైన బ్యాగ్తో స్టన్నింగ్ లుక్లో నోరా ముంబై వీధుల్లో కెమెరా�
వెంకటేశ్, వరుణ్తేజ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఎఫ్2..ఫన్ అండ్ ఫ్రస్టేషన్. దిల్రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2019 సంక్రాంతి హిట్గా నిలిచింది.
కరోనా మహమ్మారి బాలీవుడ్ను వదలడం లేదు. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. నటుడు విక్కీ కౌశల్, నటి భూమి పడ్నేకర్లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వాళ్లే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడి
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కొవిడ్తో హాస్పిటల్లో చేరాడు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు చెప్పిన అతడు.. డాక్టర్ల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం మర�
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ తనయుడు, సింగర్ కమ్ టీవీ హోస్ట్ అయిన ఆదిత్య నారాయణ్ కొవిడ్తో హాస్పిటల్లో చేరాడు. శనివారం తనతోపాటు తన భార్య శ్వేతా అగర్వాల్కు కూడా కరోనా సోకిందని తా�
మరో బాలీవుడ్ నటుడు కరోనా బారిన పడ్డాడు. ఒకప్పటి స్టార్ హీరో గోవిందాకు కరోనా సోకినట్లు అతని భార్య సునిత చెప్పింది. అతనికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆమె చెప్పింది. అతడు ప్రస్తుతం హోమ్ క్వారం
హీరోయిన్లనే తలదన్నే అందం ఆమె సొంతం. ఆమె ఒక్క స్టిల్ పెట్టిందంటే ఆ ఫొటోకు లైకులే లైకులు. అందరినీ చూపు పక్కకు తిప్పుకోనీయకుండా చేసే నాజూకు ముద్దుగుమ్మ..ఎప్పుడు ఏదో ఒక పోస్టుతో నెటిజన్లలో జోష్ ని�
అక్షయ్ కుమార్ | గత కొద్ది రోజులుగా వరుసగా సినీ ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా స్టార్ అక్షయ్ కుమార్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ఆదివారం వెల్లడించారు
మూడేళ్ల క్రితం తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన కన్నడ సోయగం రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాది అగ్ర కథానాయికగా ఎదిగింది. రష్మిక మందన్న బాలీవుడ్లో నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘గుడ్బై’. వికాస్భల్ ద
ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా | ఆయన తనయుడు ఆదిత్య నారాయణ్, అతని భార్య శ్వేతా అగర్వాల్కు పాజిటివ్ వచ్చింది. ఈ విషయంపైనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఆదిత్య.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధే..ది మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్ లో వస్తున్న ప్రాజెక్టులో దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తోంది.