రక్తదానం చేయడమంటే ఒకవిధంగా ప్రాణాన్ని పోయడమే. ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తం ఎక్కించడం అత్యవసరం. మన దేశంలో ప్రతీ రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరపడుతుంది. అయితే, రక్తదాతలు సమయానికి అందుబాటులో లేకపోవడం,
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం స్థానిక అయ్యప్పదేవాలయంలో గురుస్వామి ఓదెల ప్రభుగుప్తా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన �
కొందరికి రక్తం ఎక్కువ ఉంటే మరికొందరికి చాలా తక్కువగా ఉంటుంది. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును �
దానం అంటే ఉదారముగా ఇచ్చేది అని అర్థం. కానీ ఇందులో కూడా స్వార్థం ఉంది. దానం చేస్తే పుణ్యము వస్తుందని... మళ్లీ జన్మలో మంచి జరుగుతుందని చాలా మంది దానం చేస్తారు.
‘అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మిన్న..’ అన్నారు పెద్దలు. అందుకే ఎవరైనా ప్రమాదానికి గురైతే వారికి సకాలంలో రక్తం అందించడం అత్యవసంర. ఇలా సకాలంలో రక్తం అందక రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అలాంటి
మనిషి ప్రాణాలను నిలిపే రక్తం ప్రాణాపాయ స్థితిలో అందక చనిపోతున్న వారి సంఖ్య చాలానే ఉంటున్నది. అలాంటి పరిస్థితిలో ఉన్న వారితో తమకు బంధుత్వాలు లేకున్నా తమ రక్తాన్ని పంచి రక్తబంధాన్ని కలుకొంటూ తమదైన రీతిల�
Chiranjeevi | 1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని, ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించిందని చిరంజీవి చెప్పారు. తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారని
రక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది.. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం.. రక
వరంగల్: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి X రోడ్డు వద్ద రక్తదాన శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం రక్త దానం �
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా మరోకరి ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నవారి కోసం ఆమన
ఈ సంవత్సరం 24 సార్లు ప్లాస్మా డొనేట్హైదరాబాదీ వరల్డ్ రికార్డు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): అది 2000వ సంవత్సరం.. గాంధీ దవాఖానలో ఒక యూనిట్ రక్తం అందక వ్యక్తి మరణించాడని పత్రికలో కథనం వచ్చింది..
నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్కుమార్ నార్త్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కంటోన్మెంట్, మార్చి 9: రక్తదానంపై అపోహలు వద్దని.. ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయడానికి ముందుకు రావాలని హైద�