Chiranjeevi | 1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని, ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించిందని చిరంజీవి చెప్పారు. తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారని
రక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది.. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం.. రక
వరంగల్: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి X రోడ్డు వద్ద రక్తదాన శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం రక్త దానం �
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా మరోకరి ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నవారి కోసం ఆమన
ఈ సంవత్సరం 24 సార్లు ప్లాస్మా డొనేట్హైదరాబాదీ వరల్డ్ రికార్డు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): అది 2000వ సంవత్సరం.. గాంధీ దవాఖానలో ఒక యూనిట్ రక్తం అందక వ్యక్తి మరణించాడని పత్రికలో కథనం వచ్చింది..
నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్కుమార్ నార్త్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కంటోన్మెంట్, మార్చి 9: రక్తదానంపై అపోహలు వద్దని.. ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయడానికి ముందుకు రావాలని హైద�