వైద్యారోగ్యశాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలిసింది. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, డీపీహెచ్ రవీందర్ నాయక్ మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు పెరుగుతున్నాయ
బ్లడ్ బ్యాంకుల్లో అక్రమంగా రక్తం, ఇతర ఉత్పత్తులను నిల్వ చేయడం, అధిక ధరలు వసూలు చేయడంపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే తొమ్మిది బ్లడ్ బ్యాంకులకు నోటీస�
మనిషికి ప్రాణాధారమైన రక్తాన్ని సక్రమంగా నిల్వ చేయకుండా, అధిక ధరలు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న బ్లడ్బ్యాంకుల గుట్టును డీసీఏ అధికారులు రట్టు చేశారు.
ధనార్జనే ధ్యేయంగా మానవత్వాన్ని మరిచి మనుషుల రక్తాన్ని కూడా వదలడం లేదు కొన్ని మాఫియాలు. ఈ క్రమంలోనే కొన్ని ముఠాలు సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని, అవినీతిని ఆసరాగా చేసుకుని మనుషుల రక్తంతో వ్యాపారం చేస�
అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సోమవారం తెలిపింది.
దవాఖానలు, బ్లడ్ బ్యాంకులు రక్తానికి సంబంధించి కేవలం ప్రాసెసింగ్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సూచించింది. అత్యంత విలువైన రక్తాన్ని ఉచితంగా అందించాలన్న�
Telangana | బ్లడ్బ్యాంకుల ఏర్పాటులో రాష్ట్రం ముందువరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 268 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.