ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి యత్నించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంద�
Atishi | కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై తీహార్ జైలు నుంచి బయటికి రావడాన్ని బీజేపీ ఓర్వలేకపోతున్నదని ఆప్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. కేజ్రీవాల్కు చెడ్డపేరు తేవడం కోసం బీజేపీ రకరక
Manipur | మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. ఈ దురదృష్ట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) నోరు విప్పకపోవడం అత్యంత దారుణమని అన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. విభజన హామీల అమలు కోసం బయ్యారం నుంచి హనుమకొండ వరకు 12రోజుల పాటు కొన
ఢిల్లీ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటువేసే హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లో మంగళవార�
నగరంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�
BJP Conspiracy | వివిధ రాష్ట్రాల్లో అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఎరవేసి ప్రభుత్వాలను కూలుస్తూ వస్తున్న బీజేపీ.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు
Audio leak | ఇటీవల బీజేపీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ కుట్రను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటపెట్టగా..
స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ లో చిచ్చు రగిల్చేందుకు బీజేపీ కుట్ర రాజకీయాలకు తెరతీపిందని, ఇందులో భాగమే మునుగోడు ఉపఎన్నిక అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా విమర్శించారు.
మునుగోడు టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అంతా ఒకచోట చేరి ఆత్మీయ పలుకరింపులు, యోగక్షేమాలు తెలుసుకోవడంతో సభా ప్రాంగణం ఆద్యంతం సందడిగా కనిపించింది.
దేశంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చే యాలని, విద్యార్థుల మ ధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఆరెస్సెస్, కేం ద్రంలోని బీజేపీ ప్రభు త్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ అధ్యక్షుడు శివద�
జనగామ : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంల