Jarkhand CM | తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ (BJP) భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందని జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు బీజేపీ తీవ్ర�
పంజాబ్లో బీజేపీ అభ్యర్థులకు, నాయకులకు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ ఎదురవుతున్నది. బీజేపీ ఎన్నికల ప్రచారం ఎక్కడ ఉంటే.. అక్కడ నల్ల జెండాలతో రైతులు నిరసనకు దిగుతున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ముఖం చాటేశారు. గత 15 రోజులుగా వలసలతో ఖాళీ అవుతూ వచ్చిన బీజే పీ.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విసిరిన మనీట్రాప్ వికటించడంతో జనంలో పలుచనయ్యింది.
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బీజేపీ మొదలు పెట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సాలు దొర
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రచారం చివ