Wheat Prices | పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో వంటనూనెల ధరలు సైతం పెరుగుతున్నాయి. తాజాగా గోధుమ పిండి ధరలు సైతం పెరుగుతుండడంతో
Students | పాఠశాలలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు (biscuits) తిని సుమారు 150 మందికిపైగా విద్యార్థులు (Students) ఆసుపత్రిపాలయ్యారు.
students hospitalised | ప్రభుత్వ స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉండటంతో జిల్లా ఆస
Ram Mandir Replica With Biscuits | ఈ నెల 22న ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామమందిరంలో రాముడి విగ్రహాల ప్రాణప్రతిష్టాపన కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఒక వ్యక్తి వినూత్నంగా సుమారు 20 కేజీల బిస్కెట్లతో రామ మందిర
సాధారణంగా బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బును డ్రా చేసుకునేందుకు పట్టణాల్లో అక్కడక్కడా ఏటీఎంలు ఉండడం తెలిసిందే. కానీ, చాయ్ ప్రియులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చాయ్ ఏటీఎం కోదాడ పట్టణ ప్రజలకు అందుబాటులోక
గ్రామీణ యువత ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లకుండా ఉన్న ఊళ్లోనే వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారమవుతున్నది. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో ప్రభుత్వం అభివృద్ధి చేస�
కరోనా ప్రభావం తర్వాత చాలామందిలో ఆరోగ్యంపై విపరీతమైన శ్రద్ధ పెరిగింది. శుభ్రతతోపాటు ఆహారం విషయంలో పోషకాలు అధికంగా ఉన్న వాటిని తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కేప్టౌన్, జూలై 3: క్యాటర్పిల్లర్ (గొంగళిపురుగు) నుంచి స్నాక్స్ తయారుచేసే విధానాన్ని రూపొందించారు దక్షిణాఫ్రికాకు చెందిన కెమికల్ ఇంజినీర్ వెండీ వెసెలా. నలుపు, ఆకుపచ్చటి రంగు పురుగుల్లో ఐరన్, ప్రో�
కొల్కతా, ఆగస్టు 3: పెరుగుతున్న వ్యయాల్ని తట్టుకునేందుకు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచనున్నట్లు బిస్కెట్ల తయారీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ మంగళవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంల