యితే దర్యాప్తు బృందం మాత్రం ఈ కారణం వల్లే ప్రమాదం జరిగిందని ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాలు మాత్రమే ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి.
చిక్కడపల్లి : దేశభద్రతకు, భారత సైన్యానికి అసమాన సేవలందించిన జనరల్ రావత్ దుర్మణం పాలుకావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. అడిక్మెంట్ �
గంటకు 250 కిలోమీటర్ల వేగం మానవ రవాణాతోపాటు కార్గో సేవలు ఒకేసారి 36 మంది దీంట్లో ప్రయాణించగలరు గరిష్టంగా 13,000 కిలోల టేకాఫ్ బరువును మోసుకెళ్లగలదు. 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కిలోమీటర్ల ప్రయాణం వ్యూహాత్మ�
Bipin Rawat | భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణించినట్లు భారత వాయుసేన ధ్రువీకరించింది. త్రివిధ దళాధిపతిగా భారత ప్రభుత్వం నియమించిన