BVR.Mohan Reddy | బి.వి.ఆర్.మోహన్ రెడ్డి కూడా లక్ష్యం వెంబడి ఓ ఒలింపియన్లా పరుగు పెట్టారు. ఇన్ఫోటెక్ సంస్థను స్థాపించారు. అక్కడితో ఆయన కల పూర్తయింది. అంతలోనే సరికొత్త బాధ్యతా మొదలైంది.
చంద్రుణ్ణి చుట్టిరావడానికి జరిగే స్పేస్-ఎక్స్ అంతరిక్షయాత్రలో తనతోపాటు భారత నటుడు దేవ్ జోషీని తీసుకొని వెళుతున్నట్టు జపాన్ కుబేరుడు యుసాకూ మయేజావా వెల్లడించారు.
లక్నో: ఒక కూలీ కొన్ని గంటలపాటు కోటీశ్వరుడయ్యాడు. అతడి జన్ధన్ ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్లు తెలుసుకుని షాకయ్యాడు. ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల బీహారీ లాల్ రాజస్థాన్లోని ఇట�
ఊరు తగలబడుతుంటే ఆ మంటలతో చలి కాచుకొన్నట్టు.. కరోనా మహా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది దిక్కూ దివాణం లేకుండా చనిపోతుంటే, కొందరికి మాత్రం మృత్యఘోష కాసులు కురిపించింది. ఎంతలా అంటే.. రాత్రికి రాత్రే క
న్యూఢిల్లీ: ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ కొత్త సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేసింది. కోవిడ్ వేళ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకవచ్చినట్లు ఆక్స్ఫామ్ తన నివేదికలో వెల్ల�
ఇజ్రాయిల్: రష్యాకు చెందిన బిలియనీర్ లియోనిడ్ నెవ్జ్లిన్ ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇజ్రాయిల్లో ఉంటున్న బిలి�
ముంబై: ప్రపంచ మేటి సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ చేరారు. జెఫ్ బేజోస్, ఎలన్ మస్క్ లాంటి హేమాహేమీల సరసన ఆయన నిలిచారు. కనీసం వంద బిలియన్ల డాలర్లు కలిగి ఉన్న సంపన్నుల లిస్టులో ముఖేశ్ చేరడం గ